EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుప్టి వద్దా ఘోర రోడ్డు ప్రమాదం...

    Author REPUBLIC HINDUSTHAN | 19 May 2022, 01:38 AM |


    ఇద్దరు మృతి



    నేరడిగొండ మండలం కుప్టి వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇచ్చోడా మండలం సుంకిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ మరియు జాదవ్ కిషన్ ఇద్దరు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. చనిపోయినా ఇద్దరీ శరీరాలు గుర్తుపట్టనంతగ ఛిద్రమయ్యాయి. గుర్తు తెలియని వాహనము ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


    ఇవి కూడా చదవండి