EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యుత్ఘాతం తో యువకుడి మృతి…

    Author REPUBLIC HINDUSTHAN | 29 Dec 2022, 06:09 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది జాదవ్ సాయి(20) అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండె పలిగేలా రోదిస్తున్నారు.




    ఇవి కూడా చదవండి