EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నవేగాంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

    Author REPUBLIC HINDUSTHAN | 28 Jan 2025, 05:29 AM |
    నవేగాంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం



    రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీలలో భాగంగా రైతు భరోసా పథకం తమ గ్రామ రైతులకు అందించడంతో నవేగామ లో రైతులు  సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క మరియు బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ పాటిల్ , ప్రభాకర్ చోలే , తుకారాం , ఆనంద్ రావు , లక్ష్మణ్, చోలే ముకుంద్ రావ్, సుభాష్, దిగాంబర్ మరియు రైతులు ఉన్నారు.



    ఇవి కూడా చదవండి