EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

    Author REPUBLIC HINDUSTHAN | 26 Feb 2023, 04:04 PM |


    జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చిత్రం


    రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
    పాలకవీడు మండల కేంద్రంలోజనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకుడు సరికొప్పుల నాగేశ్వరరావు  మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.  నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.  మరియు  క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని పరిసర గ్రామాల జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


    ఇవి కూడా చదవండి