నిరుపేదలకు చేయూత నిచ్చిన తుల అరుణ్

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మెన్ తుల అరుణ్ కుమార్ సోమవారం బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామంలో  పర్యటించి గ్రామంలోని పేదలను, ఒంటరి వృద్ధులను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆయనను గ్రామంలోని యువకులు ఆహ్వానించగా వారి కోరిక మేరకు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తుల అరుణ్ కుమార్ ను అభినందించారు. రోడ్డు...